E-Paper
Advertisement

Anna Canteen Issue: గలీజ్ వాటర్ లో ప్లేట్లు కడగింది నిజమేనా? బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు

Anna Canteen Issue: గలీజ్ వాటర్ లో ప్లేట్లు కడగింది నిజమేనా? బిగ్ టీవీ ఫ్యాక్ట్ చెక్‌లో బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు
Advertisement

వైసీపీ నేత ప్రదీప్‌రెడ్డి ట్వీట్‌పై అనూహ్యంగా హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ఎగ్ పఫ్‌లు బాగా తిన్నారు.. బిల్లు బాగా పెరిగిందని స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. దీంతో వైసీపీ ప్రదీప్ రెడ్డి.. హీరో సాయిధరమ్ తేజ్ మధ్య ట్వీట్ వార్ నడిచింది. గత వైసీపీ ప్రభుత్వ ఎగ్ పఫ్‌ల బిల్లు కోట్లలో వచ్చిందని.. ఇటీలే టీడీపీ ఆరోపణలు గుప్పించింది. దాన్ని ప్రస్తావిస్తూ తేజ్ రిప్లై ఇచ్చారు.

Advertisement

అన్న క్యాంటీన్ల ఏర్పాటును, భోజనం నాణ్యతను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే స్పందించింది. వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అన్నం పెట్టి.. ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై జగన్‌ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. రుచి, శుచి, శుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. అయినా జగన్‌, వైసీపీ నాయకులు విమర్శలు చేయం విడ్డూరంగా ఉందన్నారు లోకేశ్‌. చేతులు కడిగే స్థలంలో వైసీపీ మూకలు అన్నం ప్లేట్లు వేసి.. వీడియోలు తీసి ఫేక్‌ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: ముంబై హీరోయిన్‌‌ని వేధించిన వైసీపీ నేతలు.. ఆ రాత్రి ఏం జరిగింది?

Advertisement

వైసీపీ నేతలు పోస్ట్ చేసిన వీడియో, మంత్రి లోకేశ్ కౌంటర్ ఓకే. మరి, తణుకు అన్న క్యాంటీన్‌లో ఏం జరుగుతోంది? డర్టీ వాటర్‌లో ప్లేట్లు కడుగుతున్నారా? శుచి, శుభ్రత లేదా? ఈ విషయంపై బిగ్‌టీవీ ఫ్యాక్ట్‌చెక్ చేసింది. ఆ డీటేల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×