BigTV English

BJP : ఏపీలో బీజేపీ వ్యూహం మార్చిందా..? త్వరలో పార్టీ కార్యవర్గంలో మార్పులు..?

BJP : ఏపీలో బీజేపీ వ్యూహం మార్చిందా..? త్వరలో పార్టీ కార్యవర్గంలో మార్పులు..?

BJP : ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ స్టాండ్ మారుతోందా? వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ పెరగబోతోందా? ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇకనుంచి మరో లెక్క అన్నట్టు అధిష్టానం ఫోకస్ పెంచింది. అందులో భాగంగా కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.


పార్టీ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకున్న పురందేశ్వరి.. ఇప్పటికే జగన్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కేంద్రం నిధుల విషయంలో సహకరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా వాడుకోలేకపోతోందని మాటలదాడి పెంచారామె.

మరోవైపు.. ఏపీ బీజేపీ సహ ఇంఛార్జ్‌ సునీల్ దియోధర్‌ను కూడా మార్చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, సునీల్ దియోధర్ వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. సోమును తప్పించిన అధిష్టానం సునీల్ దియోధర్‌ను కూడా సాగనంపే సూచనలు కనిపిస్తున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను గట్టిగా ఎండగట్టే నాయకుడ్ని ఏపీకి పంపవచ్చని ప్రచారం జరుగుతోంది. ఆయనను జాతీయ కార్యవర్గంలోకి సైతం తీసుకోలేదు. దూరం పెట్టారు. ఢిల్లీలో పార్టీ పెద్దల్ని పురందేశ్వరి కలిసిన తర్వాత.. రాష్ట్ర కార్యవర్గం కూర్పు కూడా ఫైనల్ అవుతుందని చెప్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ అవకాశం దక్కేలా ఉంటుందని భావిస్తున్నారు.

Related News

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Big Stories

×