BigTV English
Advertisement

Kadambari: బ్రేకింగ్ న్యూస్.. సంచలన డాక్యుమెంట్స్ బయటపెట్టిన కాదంబరి జత్వానీ (వీడియో)

Kadambari: బ్రేకింగ్ న్యూస్.. సంచలన డాక్యుమెంట్స్ బయటపెట్టిన కాదంబరి జత్వానీ (వీడియో)

Actress Kadambari Jatwani Comments: ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పలు కీలక డాక్యుమెంట్లను బయటపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలి. నాతో కొంతమంది పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తించారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుని నాకు న్యాయం చేయాలి’ అంటూ ఆమె అన్నారు. ఇదిలా ఉంటే.. కాదంబరికి రాష్ట్ర మహిళా సంఘాలు మద్దతు ప్రకటించారు.


ఏపీ ప్రభుత్వం, పోలీసులు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు జత్వానీ. అయితే, ఈ కేసులో తనపై సోషల్ మీడియాలో నీచ ప్రచారం చేస్తున్నారంటూ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినవారికి శిక్షపడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని తనకు న్యాయం చేయాలన్నారు. తనకు అండగా నిలుస్తున్న మహిళా సంఘాలకు కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొన్నారు.

Also Read: ప్రేయసి, భార్య మధ్య చిచ్చుపెట్టి.. జంపైన దువ్వాడ


అనంతరం మహిళా సంఘాల లీడర్లు మాట్లాడుతూ.. ‘ఈ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే ఈ కేసులో ఎవరెవరున్నారో అనేది బయటపడుతుంది. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ నటికి న్యాయం చేయాలని కోరుతున్నాం’ అంటూ వారు పేర్కొన్నారు.

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×