E-Paper
Advertisement

Kadambari: బ్రేకింగ్ న్యూస్.. సంచలన డాక్యుమెంట్స్ బయటపెట్టిన కాదంబరి జత్వానీ (వీడియో)

Kadambari: బ్రేకింగ్ న్యూస్.. సంచలన డాక్యుమెంట్స్ బయటపెట్టిన కాదంబరి జత్వానీ (వీడియో)
Advertisement

Actress Kadambari Jatwani Comments: ప్రముఖ బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం పలు కీలక డాక్యుమెంట్లను బయటపెట్టిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘ఈ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలి. నాతో కొంతమంది పోలీసులు కూడా దురుసుగా ప్రవర్తించారు. వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ఈ కేసును సీరియస్ గా తీసుకుని నాకు న్యాయం చేయాలి’ అంటూ ఆమె అన్నారు. ఇదిలా ఉంటే.. కాదంబరికి రాష్ట్ర మహిళా సంఘాలు మద్దతు ప్రకటించారు.

ఏపీ ప్రభుత్వం, పోలీసులు తనకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందన్నారు జత్వానీ. అయితే, ఈ కేసులో తనపై సోషల్ మీడియాలో నీచ ప్రచారం చేస్తున్నారంటూ జత్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తన కేసును రాజకీయాలతో ముడిపెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. ఒక ఆడపిల్లకు అన్యాయం చేసినవారికి శిక్షపడేలా చూడాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కేసును సీరియస్ గా తీసుకుని తనకు న్యాయం చేయాలన్నారు. తనకు అండగా నిలుస్తున్న మహిళా సంఘాలకు కృతజ్ఞతలు అంటూ ఆమె పేర్కొన్నారు.

Advertisement

Also Read: ప్రేయసి, భార్య మధ్య చిచ్చుపెట్టి.. జంపైన దువ్వాడ

అనంతరం మహిళా సంఘాల లీడర్లు మాట్లాడుతూ.. ‘ఈ కేసులో జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని మేం డిమాండ్ చేస్తున్నాం. అప్పుడే ఈ కేసులో ఎవరెవరున్నారో అనేది బయటపడుతుంది. ఆ తరువాత వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ నటికి న్యాయం చేయాలని కోరుతున్నాం’ అంటూ వారు పేర్కొన్నారు.

Advertisement

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×