E-Paper
Advertisement

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..
Buggana Rajendra Nath

Buggana Rajendra Nath(AP updates) : ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో పర్యటనకు వెళ్లిన ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో బుగ్గనకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. దాడి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ను తప్పించేందుకు ఆయన గన్‌మెన్లు కండువాలను కప్పారు. దీంతో గన్‌మెన్లకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×