BigTV English
Advertisement

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..
Buggana Rajendra Nath


Buggana Rajendra Nath(AP updates) : ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో పర్యటనకు వెళ్లిన ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఈ ప్రమాదంలో బుగ్గనకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. దాడి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ను తప్పించేందుకు ఆయన గన్‌మెన్లు కండువాలను కప్పారు. దీంతో గన్‌మెన్లకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.


Related News

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రూ. 1,01,899 కోట్ల భారీ పెట్టుబడులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్

Pawan Kalyan: పట్టాలెక్కనున్న పల్లె పండుగ 2.0.. రూ.2,123 కోట్లతో 4007 కి.మీ రహదారులు

Kurnool Bus Accident: కర్నూలు ప్రమాదం.. వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని అరెస్ట్

Nandyal District: ఆటోలో మర్చిపోయిన 12 తులాల బంగారం.. డ్రైవర్ నిజాయితీకి సెల్యూట్

Big Stories

×