E-Paper
Advertisement

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..

Buggana Rajendra Nath : మంత్రిపై తేనెటీగల దాడి.. ఐదుగురి పరిస్థితి విషమం..
Advertisement
Buggana Rajendra Nath

Buggana Rajendra Nath(AP updates) : ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి ప్రమాదం తప్పింది. నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కనుమకింది కొట్టాలలో పర్యటనకు వెళ్లిన ఆయన బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 70 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

ఈ ప్రమాదంలో బుగ్గనకు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడ్డారు. దాడి నుంచి బుగ్గన రాజేంద్రనాథ్‌ను తప్పించేందుకు ఆయన గన్‌మెన్లు కండువాలను కప్పారు. దీంతో గన్‌మెన్లకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి.

Related News

రావులపాలెంలో దంపతుల సూ*సైడ్.. అసలు ట్విస్ట్ ఇదే!

వైఎస్సార్ కుటుంబంలో పెళ్లి సందడి.. షర్మిల కుమార్తెకు వివాహం నిశ్చయం.. వరుడు ఎవరంటే?

డీఎస్సీలో అక్రమాలే కాదు పేపర్ కూడా లీక్.. మాజీ మంత్రి సాకే శైలజానాథ్ సంచలనం

బిగ్ టీవీకి సపోర్ట్‌గా రాజన్నదొర.. జగన్ ఆదేశిస్తే పోరాటమే!

ఏపీ మెగా డీఎస్పీలో ప్రకంపనలు.. జనసేన-బీజేపీల సైలెంట్ వెనుక స్టాండ్ ఏంటి?

AP DSC-2025 లో అక్రమాలు.. మంత్రి లోకేష్ సైలెంట్ వెనుక, అధికారులు మాత్రం శాప్ కార్యాలయంలో

ఏపీ డీఎస్సీ-2025లో తవ్వినకొద్దీ.. ప్రభుత్వంలో వణుకు మొదలు, బిగ్‌ టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు

పెళ్లైన వారానికే.. సినిమాకు వెళ్దామని చెప్పి భార్య గొంతు కోసి భర్త, నెల్లూరు జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×