E-Paper
Advertisement

Avinash Reddy: అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు.. ఇక ఇబ్బందేనా?

Avinash Reddy: అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు.. ఇక ఇబ్బందేనా?
Advertisement
mp avinash reddy cbi

Avinash Reddy latest news(Andhra pradesh today news): కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. వివేకా హత్యకేసులో సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకుంది. ఆగస్టు 14న కోర్టుకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.

వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలపై ఇటీవలే అదనపు చార్జ్‌షీట్ వేసింది సీబీఐ. ఈ కేసులో అవినాష్‌ను 8వ నిందితుడిగా చేర్చింది. ఆరో నిందితుడిగా భాస్కర్‌రెడ్డి, ఏడో నిందితుడిగా ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వారిద్దరికీ ఆగస్టు 14 వరకు రిమాండ్‌ పొడిగించింది కోర్టు. ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్‌రెడ్డి.. ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యతను సీబీఐకే అప్పగించింది న్యాయస్థానం.

Related News

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Big Stories

Advertisement
×