BigTV English

Avinash Reddy: అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు.. ఇక ఇబ్బందేనా?

Avinash Reddy: అవినాష్‌రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు.. ఇక ఇబ్బందేనా?
mp avinash reddy cbi

Avinash Reddy latest news(Andhra pradesh today news): కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ కోర్టు సమన్లు జారీచేసింది. వివేకా హత్యకేసులో సీబీఐ అనుబంధ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకుంది. ఆగస్టు 14న కోర్టుకు హాజరుకావాలని అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది.


వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డిలపై ఇటీవలే అదనపు చార్జ్‌షీట్ వేసింది సీబీఐ. ఈ కేసులో అవినాష్‌ను 8వ నిందితుడిగా చేర్చింది. ఆరో నిందితుడిగా భాస్కర్‌రెడ్డి, ఏడో నిందితుడిగా ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. వారిద్దరికీ ఆగస్టు 14 వరకు రిమాండ్‌ పొడిగించింది కోర్టు. ప్రస్తుతం ముందస్తు బెయిల్‌పై ఉన్న అవినాష్‌రెడ్డి.. ఆగస్టు 14న కోర్టుకు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యతను సీబీఐకే అప్పగించింది న్యాయస్థానం.


Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×