E-Paper
Advertisement

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి.. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆస్పత్రి, ఇంటికే పరిమితమయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కూడా లభించింది. ఇటీవల పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇక మళ్లీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా.. రా కదలి రా పేరుతో 22 పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు.

నేటి నుంచి ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంసభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కనిగిరి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు కనిగిరి చేరుకోనున్నారు. 4 నుంచి 6 గంటల వరకు సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం సాయంత్రం 6:15 గంటలకు కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.

.

.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×