BigTV English

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ సమర శంఖారావం.. జిల్లాల్లో చంద్రబాబు పర్యటన

Chandrababu Tour: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనంలోకి వెళ్తున్నారు. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయి.. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆస్పత్రి, ఇంటికే పరిమితమయ్యారు. శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కూడా లభించింది. ఇటీవల పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇక మళ్లీ జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకుని.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా.. రా కదలి రా పేరుతో 22 పార్లమెంట్‌ నియోజకవర్గాలను చుట్టేయనున్నారు.


నేటి నుంచి ఈ నెల 29 వరకు 22 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటించి బహిరంసభలు నిర్వహించనున్నారు చంద్రబాబు. శుక్రవారం మధ్యాహ్నం 2:45 గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్ ద్వారా కనిగిరి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు చంద్రబాబు కనిగిరి చేరుకోనున్నారు. 4 నుంచి 6 గంటల వరకు సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభ అనంతరం సాయంత్రం 6:15 గంటలకు కనిగిరిలోని టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు రాత్రి బస చేయనున్నారు.

.


.

Related News

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

Big Stories

×