E-Paper
Advertisement

Kesineni Nani: కేశినేని నానికి నో టిక్కెట్.. తేల్చేసిన టీడీపీ అధిష్టానం

Kesineni Nani: కేశినేని నానికి నో టిక్కెట్.. తేల్చేసిన టీడీపీ అధిష్టానం
Advertisement

Kesineni Nani: ఏపీ రాజకీయాలు ఎప్పుడెలా ఉంటాయో ఎవరి ఊహకు అంతుచిక్కడం లేదు. వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో చాలా మందికి సీఎం జగన్ మొండి చేయి చూపించడంతో ఆ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. మరోవైపు జగన్ సోదరి షర్మిల.. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని.. ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. షర్మిల రాకతో వైసీపీ అసంతృప్తులంతా కాంగ్రెస్ వైపు అడుగులేస్తున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి.

ఎప్పటి నుండో విజయవాడ ఎంపీ సీటుపై జరుగుతున్న రగడపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఎంపీ సీటు కోసం కేశినేని బ్రదర్స్ మధ్య తీవ్ర పోటీ ఉండగా.. టీడీపీ అధిష్టానం దానిపై క్లారిటీ ఇచ్చింది. దీంతో కేశినేని బ్రదర్స్ వివాదానికి కూడా ఎండ్ కార్డు వేసింది. మరోసారి కేశినేని నానికి టికెట్‌ లేదని హైకమాండ్‌ తేల్చి చెప్పింది. అటు తిరువూరులో చంద్రబాబు సభ బాధ్యతలు కేశినేని చిన్నికి అప్పగించింది. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది.

Advertisement

ఆలపాటి రాజా, కొనకళ్ల నారాయణ,నెట్టెం రఘురాం.. రాత్రి కేశినేని నానిని కలిశారు. చంద్రబాబు ఆదేశాలను నానికి చేరవేశారు. పార్టీ విషయాల్లో జోక్యం చేసుకోవద్దన్న చంద్రబాబు ఆదేశాలను శిరసావహిస్తానని నాని వారితో చెప్పారు.

.

Advertisement

.

Related News

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

Big Stories

Advertisement
×