Big Stories

Chandrababu: శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు: చంద్రబాబు

 

- Advertisement -

వాలంటీర్లు తటస్థంగా ఉండండి. జనానికి అందుబాటులో ఉండండి. మేం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసేసే ప్రసక్తే లేదు. ఎవర్ని అడిగి లక్షల కోట్ల అప్పులు చేశావు? మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తోంది. చివరకు ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్, ఆస్పత్రులను కూడా తాకట్టు పెట్టాడు. ఇక తాకట్టుకు మిగిలింది జనం ఆస్తులే. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలుగుతాం. టీడీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది’ అని చంద్రబాబు అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News