E-Paper
Advertisement

Chandrababu: శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు: చంద్రబాబు

Chandrababu: శిశుపాలుడు వంద పాపాలు చేస్తే.. జగన్ వెయ్యి పాపాలు చేశాడు: చంద్రబాబు

 

వాలంటీర్లు తటస్థంగా ఉండండి. జనానికి అందుబాటులో ఉండండి. మేం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లను తీసేసే ప్రసక్తే లేదు. ఎవర్ని అడిగి లక్షల కోట్ల అప్పులు చేశావు? మన ఆదాయం కంటే వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తోంది. చివరకు ఎమ్మార్వో ఆఫీస్, కలెక్టరేట్, ఆస్పత్రులను కూడా తాకట్టు పెట్టాడు. ఇక తాకట్టుకు మిగిలింది జనం ఆస్తులే. సంపద సృష్టిస్తేనే సంక్షేమం చేయగలుగుతాం. టీడీపీ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందింది’ అని చంద్రబాబు అన్నారు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×