BigTV English
Advertisement

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : సముద్రగర్భంలో రాముడి ఫోటో ప్రదర్శన.. విశాఖ బీచ్‌లో సాహసం..

Visakhapatnam RK Beach : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో లైవిన్ అడ్వెంచర్స్‌కు చెందిన డైవర్లు ప్రత్యేకంగా రూపొందించిన బోర్డుపై శ్రీరాముడి చిత్రపటాన్ని సముద్రగర్బంలో ప్రదర్శించారు. శుభ సందర్భానికి గుర్తుగా వినూత్నమైన ప్రయత్నం చేశారు. సముద్రంలో 22 అడుగుల లోతులో నీటి బుడగలు, పూల జల్లులతో చిత్రపటాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంప్రదాయాన్ని కూడా పాటించారు.


అయోధ్యలో జరుగుతున్న అద్భుత వేడుకకు తమవంతుగా ఇలా సముద్రం నీటి అడుగున శ్రీరాముడి ఫోటోను ప్రదర్శించామని డైవర్లు తెలిపారు. తాము ఇలా వినూత్నంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.


Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×