Shiva Temple: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో ఒక విచిత్రమైన సంఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. గుడిలో శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే అది పాల వలే తెల్లని రంగులోకి మారిపోతుంది. దీంతో భక్తులను తీవ్ర ఆశ్చర్యానికి గురై చూడటం కోసం జనం ఎగబడుతున్నారు.
అయితే ఇది ఎలా మారుతుంది ఇది మారడానికి గల కారనాలు ఎంటి, అని కొంత మంది భక్తులు తీవ్ర ఆశ్యర్యానికి గురవుతుంటే.. మరి కొంత మంది భక్తులు ఇది కెమికల్ రసాయనాల మిశ్రమంతో తయారు చేసిన నూనే అని దీనిలో ఉండే రసాయనాల వలన శివలింగంపై పోసినపుడు అది దాని రంగు మారి తెల్లని పాలవలే మిశ్రమంరూపంలో వస్తుదని కొంత మంది భక్తులు అనుకుంటున్నారు. మరీ కొంత మంది దేవుడిపై భక్తితో సాక్షాత్తు శివుడే ఇలా విచిత్రాలు చేసి మనలకు కనిపిస్తున్నాడని కొందరు భక్తుల అనుకుంటున్నారు.
Also Read: Gulf Job Scam: విజిట్ వీసా vs వర్క్ వీసా.. ఈ ఒక్క తప్పు చేస్తే గల్ఫ్లో జీవితం నాశనమే!
సాదారణంగా శివుడికి పూజ చేసేటప్పుడు పాలు, వెన్న, నెయ్యితో స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఇంకొంత మంది భక్తులు శివ నామ స్మరనలతో మనసులోనే పూజిస్తారు. ఏదేమైనప్పటికి శివునిపై నూనే పోయడంతో అవి తెల్లని పాల వలే మారడం అనేది చాలా మంది భక్తులును ఆశ్యర్యానికి గురిచేసింది. ఇది స్వామి వారి గుడిలో జరిగింది కాబట్టి దైవ మహిమనా.. లేదంటే మార్కేట్లో దొరికే కల్తీ రసయానాలతో తయారు చేసిన నూనే నా అనేది గుర్తించి దాన్ని పరీక్షిస్తే తప్ప ఈ సంఘటనపై భక్తులకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
శివాలయంలో విచిత్ర ఘటన..
AP: చిత్తూరు జిల్లా ఐరాల మండలం చిన్న వెంకటపల్లిలోని శివాలయంలో ఒక విచిత్రమైన ఘటన భక్తులను ఆకట్టుకుంటోంది. శివలింగంపై నూనెతో అభిషేకం చేస్తుంటే అది పాల రంగులోకి మారుతుండటంతో భక్తులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, ఇది కెమికల్ మిశ్రమం ఉన్న నూనె కావడం… pic.twitter.com/7lpnqz3Yqc
— ChotaNews App (@ChotaNewsApp) July 21, 2026
Also Read: SIR Process: ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లకు బీజేపీ ఎసరు?.. కుట్రను బైటపెట్టిన మాజీ డీసీసీ!