BigTV English
Advertisement

Eluru : స్క్రాప్ యార్డులో పేలుడు..ఒకరు మృతి..

Eluru : స్క్రాప్ యార్డులో పేలుడు..ఒకరు మృతి..

Eluru : ఏలూరు జిల్లా అరిగిపల్లి మండల పరిధిలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి గ్రామంలో హ్యాపి వాల్యూ స్కూల్ లోని స్క్రాప్ యార్డులో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.


స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ మెటీరియల్ ను స్క్రాప్ కు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మరోవైపు ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తూ ఉండగా. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దర్ని నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కారణాలపై ఆరా తీస్తున్నారు.


Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×