BigTV English

Eluru : స్క్రాప్ యార్డులో పేలుడు..ఒకరు మృతి..

Eluru : స్క్రాప్ యార్డులో పేలుడు..ఒకరు మృతి..

Eluru : ఏలూరు జిల్లా అరిగిపల్లి మండల పరిధిలో పేలుడు కలకలం రేపింది. తాడేపల్లి గ్రామంలో హ్యాపి వాల్యూ స్కూల్ లోని స్క్రాప్ యార్డులో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి.


స్కూల్ ప్రాంగణంలో ఉన్న ఐరన్ మెటీరియల్ ను స్క్రాప్ కు తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మరోవైపు ఉన్న ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరిస్తూ ఉండగా. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో మొత్తం నలుగురు వ్యక్తులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన దుర్గాప్రసాద్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో ఇద్దర్ని నూజివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు కారణాలపై ఆరా తీస్తున్నారు.


Tags

Related News

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Mother Killed Son: కళ్లలో కారం, చీరతో ఉరి.. ఎకరం భూమి కోసం కొడుకును చంపిన తల్లి

Jagan: ప్రతిపక్ష హోదా వల్ల లాభం ఏంటి? ఎమ్మెల్యేలకు ప్రశ్నించే హక్కు ఉండదా? జగన్ లాజిక్ ఏంటి?

Tirumala News: భక్తులకు నేరుగా శ్రీవారి దర్శనం, సాయంత్రం తిరుమలకు సీఎం చంద్రబాబు

Amaravati News: హెచ్ 1 బీ వీసా ఎఫెక్ట్.. ఏపీకి టెక్ కంపెనీ యాక్సెంచర్, విశాఖలో కొత్త క్యాంపస్‌

Nellore News: రెచ్చిపోయిన హిజ్రాలు.. న‌ర్సుపై మూకుమ్మడిగా దాడి, అడిగినంత ఇవ్వలేదని

Rajahmundry News: క్రిమినల్ బత్తుల జాడెక్కడ? జైలులో ప్రభాకర్ ఏమేమి చేసేవాడు?

Big Stories

×