E-Paper
Advertisement

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..
Advertisement

Basara : నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి అదనపు సొబగులు అద్దడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన పనులను స్థపతి వల్లి నాయగం, ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.

రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 8 కోట్లతో వసతి భవనాలు నిర్మించామని చెప్పారు. అటు గోదావరి నది వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నదితీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి, నదిలో బోట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తామని అధికారులు తెలిపారు.

Tags

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×