E-Paper
Advertisement

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..

Basara : నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి అదనపు సొబగులు అద్దడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన పనులను స్థపతి వల్లి నాయగం, ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.

రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 8 కోట్లతో వసతి భవనాలు నిర్మించామని చెప్పారు. అటు గోదావరి నది వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నదితీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి, నదిలో బోట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తామని అధికారులు తెలిపారు.

Tags

Related News

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

Big Stories

×