E-Paper
Advertisement

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..

Basara : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి 50 కోట్లు మంజూరు..
Advertisement

Basara : నిర్మల్ జిల్లా బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి అదనపు సొబగులు అద్దడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం 50 కోట్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన పనులను దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ పరిశీలించారు. ఆలయంలో చేపట్టాల్సిన పనులను స్థపతి వల్లి నాయగం, ఇంజనీరింగ్, ఆలయ అధికారులతో కలిసి పరిశీలించారు.

రెండు నెలల్లో మాస్టర్ ప్లాన్ పనులు ప్రారంభిస్తామని దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 8 కోట్లతో వసతి భవనాలు నిర్మించామని చెప్పారు. అటు గోదావరి నది వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. నదితీరంలో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసి, నదిలో బోట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తామని అధికారులు తెలిపారు.

Tags

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×