E-Paper
Advertisement

Konijeti Rosaiah: విషాదం.. మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

Konijeti Rosaiah: విషాదం.. మాజీ సీఎం రోశయ్య సతీమణి కన్నుమూత

Konijeti Rosaiah: తీవ్ర విషాదం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కొణిజేటి రోశయ్య సతీమణి కొణిజేటి శివలక్ష్మి (86) కన్నుమూత.. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఉన్న ఆమె సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ అమీర్‌పేటలోని తన నివాసంలో శివలక్ష్మి గారు తుదిశ్వాస విడిచారు. 2021లో రోశయ్య గారు మరణించిన తర్వాత, ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి అమీర్‌పేటలోనే నివసిస్తున్నారు.

శివలక్ష్మి గారు నిరాడంబరంకు నిలువుటద్దంగా ఉండేవారు. రోశయ్య గారు సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో ఆమె వెన్నంటి ఉండి కుటుంబ బాధ్యతలను చూసుకున్నారు. ఆమె మృతి వార్త తెలియగానే పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

Also Read: రాయలసీమ నీటి కోసం సుప్రీం పోరు.. న్యాయ నిపుణులకు మంత్రి నిమ్మల కీలక ఆదేశాలు! 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×