E-Paper
Advertisement

Anitha Comments on Jagan: ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతున్నారని భావిస్తున్నారా జగన్..? : అనిత

Anitha Comments on Jagan: ఇంకా ప్రజలు మీ మాటలు నమ్ముతున్నారని భావిస్తున్నారా జగన్..? : అనిత

Home Minister Anitha Comments on Jagan: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి అనిత మరోసారి ఫైరయ్యారు. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకే జగన్ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారంటూ ఆమె విమర్శించారు. ఆదివారం మంగళగిరిలో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిత మాట్లాడారు. ‘నాలుగు రాజకీయ హత్యల్లో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు మృతిచెందారు. 36 రాజకీయ హత్యలు జరిగాయంటూ జగన్ ఆరోపించారు. ఆయన వద్ద వివరాలు ఉంటే మాకు సమాచారం ఇవ్వాలి. సమాచారం లేనప్పుడు మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? ప్రజలు ఇంకా మీ మాయ మాటలు నమ్ముతారని భావిస్తున్నారా జగన్?

వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వేధించారు. మీ హయాంలో పెట్టిన కేసులపై బాధితులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ జగన్ అడుగుతున్నారు. అధికారం కోల్పోయిన నెలకే ఆయన మైండ్ పనిచేయట్లేదు’ అంటూ జగన్ పై అనిత మండిపడ్డారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×