E-Paper
Advertisement

YCP Perni Nani : మంత్రిపై దాడి చేస్తే పోలీసులు చూస్తూ కూర్చోవాలా..?

YCP Perni Nani : మంత్రిపై దాడి చేస్తే పోలీసులు చూస్తూ కూర్చోవాలా..?
Advertisement

YCP Perni Nani : జనసేన అధికనేత పవన్‌కళ్యాన్ పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట మార్చే ఐకాన్‌గా పవన్ కళ్యాణ్‌ను చూపించవచ్చని అన్నారు. కార్యకర్తల దాడిపై పవన్ ఎందుకు మాట్లాడ్డం లేదని ప్రశ్నించారు. ఎయిర్‌పోర్టులో జనసేన కార్యకర్తలు బీభత్సం సృష్టించారన్నారు. పవన్ చెబుతున్నట్ల విశాఖ గర్జనను వైసీపీ తలపెట్టడంలేదని.. జేఏసీ నిర్వహిస్తోందని అన్నారు.

మహిళా మంత్రి అని చూడకుండా ఆమెపై అసభ్యంగా మాట్లాడారు. దళిత మంత్రిపై చొప్పులు వేసి అవమానిస్తారా. పవన్ ర్యాలీలవల్ల జనం రోడ్లపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మంత్రులపై దాడులు చేస్తే.. చూస్తూ కూర్చోవాలా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్, బీజేపీ, కమ్యునిస్టులు అందరూ కలిసి ఒంటరిగా పోటీ చేసి విజయం సాధిస్తామని మంత్ర పేర్ని నాని అన్నారు.

Tags

Related News

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

లారీని ఢీ కొట్టిన కారు.. స్పాట్‌లో నలుగురు మృతి, విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

Big Stories

Advertisement
×