E-Paper
Advertisement

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం
Advertisement

Fishermen Death: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పోలవరంకు పక్కన గొల్లగూడెం పరిధిలో ఓ దారున సంఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను కలకలం రేపింది. జీవనోపాధి కోసం చేపల వేటకు వెళ్లి ఓ ఐదుగురు మత్స్యకారులు గోదావరి నదిలో కొట్టుకు పోయి మరణించారు. దీంతో ఈ విషాద గటన అందరిని కలిచివేసింది. రోజులాగే చేపల వేటకు వెల్లిన వారు తిరిగి రాకుండా మరణిచడంతో తీవ్ర విషాదం నెలకొంది.

స్పందించిని సీఎం..

పోలవరం జిల్లా గొల్లగూడెం వద్ద జరిగిన దారుణ సంఘటనపై సీఎం స్పందించారు. గోదావరి నదిలో వేటకెళ్లి ఐదుగురు మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై అధికారులను అడిగి సీఎం వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

Also read: UPI పేమెంట్స్‌పై కొత్త రూల్.. రూ.2,000 దాటితే ఛార్జీలు వసూలు చేసే అవకాశం?

ఆదేశాలు జారీ..

గొమ్ముకొత్తగూడెంకు చెందిన తుర్రం భారతి, ఊకే సుశీల, ఊకే లక్ష్మి, బాసిబోయిన బాలరాజు, ఊకే రమేష్ అనే ఐదుగురు వేటకు వెళ్లి మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో సంఘటన పై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Advertisement

Also read: ఉప్పల్‌‌లో దారుణం.. తల్లిని ఇంట్లో బంధించి, నగ్నంగా రోడ్డుపైకి.. ఆపై చెరువులో శవమై.. అసలేం జరిగింది?

Related News

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

విజయవాడకు రిలీఫ్.. ఇక రాయనపాడు రైల్వేస్టేషన్ వంతు, జర్నీ మరింత వేగవంతం

Big Stories

Advertisement
×