E-Paper
Advertisement

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!
Advertisement

IIIT Student Commits Suicide: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. కర్నూల్ నగర పరిధిలోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ(డీఎం)లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మూడో ఏడాది ఈసీఈ చదువుతున్నాడు. వేసవి సెలవుల తరువాత ఈ నెల 22 నుంచి ఆ విద్యార్థి తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి విద్యార్థి మృతదేహాన్ని తరలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ యాజమాన్య సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Related News

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

Big Stories

Advertisement
×