E-Paper
Advertisement

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!

IIIT student Suicide: తీవ్ర కలకలం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య!

IIIT Student Commits Suicide: ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఏపీలో తీవ్ర కలకలం రేగింది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. కర్నూల్ నగర పరిధిలోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్ ఐటీ(డీఎం)లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి మూడో ఏడాది ఈసీఈ చదువుతున్నాడు. వేసవి సెలవుల తరువాత ఈ నెల 22 నుంచి ఆ విద్యార్థి తరగతులకు హాజరవుతున్నాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం ట్రిపుల్ ఐటీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి విద్యార్థి మృతదేహాన్ని తరలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులకు ట్రిపుల్ ఐటీ యాజమాన్య సమాచారం ఇచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకున్నారు. అనంతరం పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×