BigTV English
Advertisement

Prashant Kishor Prediction on AP Elections 2024: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమే: ప్రశాంత్ కిశోర్!

Prashant Kishor Prediction on AP Elections 2024: రాష్ట్రంలో అభివృద్ధి లేదు.. జగన్ మరోసారి అధికారంలోకి రావడం కష్టమే: ప్రశాంత్ కిశోర్!
Prashant Kishor comments on jagan
Prashant Kishor

Prashant Kishor Comments on CM Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం చాలా కష్టమన్నారు. దానికి జగన్ అనుసరిస్తున్న నియంత పాలనే కారణమని వెల్లడించారు.


ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త పీకే సీఎం జగన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశారు. గడిచిన ఐదేళ్లలో జగన్ ఒక్క అభివృద్ధి పనిని కూడా ప్రారంభించలేదని ఆరోపించారు. ఇది జగన్ ఓటమికి ప్రాధాన కారణమన్నారు.

గడిచిన ఐదేళ్లో సీఎం జగన్ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఆయన ప్రొవైడర్ మోడ్ లోనే ఉండి.. చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టారని ప్రశాంత్ కిశోర్ జగన్ పరిపాలనా తీరుపై విమర్శలు గుప్పించారు.


Also Read: జగన్‌ ఒక సీఎం కాదు.. సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారు: పవన్‌ కళ్యాణ్‌

జగన్ పాలనలో అనేక తప్పిదాలు జరిగాయన్నారు. జగన్ ప్రజలకు డబ్బులు మాత్రమే పంచి పెట్టారని.. యువతకు ఎటువంటి ఉద్యోగాలు కల్పించలేదని వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం భూపేష్ బుఘేల్ మాదిరిగానే జగన్ రాష్ట్రంలో పరిపాలన కొనసాగించారని పేర్కొన్నారు.

Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×