BigTV English

Nitish Kumar: ఎన్డీయే 4000 సీట్ల మెజార్టీతో గెలుస్తోంది.. వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..

Nitish Kumar: ఎన్డీయే 4000 సీట్ల మెజార్టీతో గెలుస్తోంది.. వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..

Bihar CM Nitish Kumar TrolledBihar CM Nitish Kumar Trolled: బీహార్ సీఎం నితీష్ కుమార్ సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురైయ్యారు. బీహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముందు మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 4000 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. దీంతో నితీష్ కుమార్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.


JD(U)కి సారథ్యం వహించి, మూడు నెలల కిందటే BJP నేతృత్వంలోని సంకీర్ణానికి తిరిగి వచ్చిన నితీష్ కుమార్.. నవాడా జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట్లాడారు.

వైరల్‌గా మారిన అతని ప్రసంగంలోని ఒక భాగంలో, నితీష్ కుమార్ ముందుగా “చార్ హజార్ సే భీ జ్యాదా (4,000 కంటే ఎక్కువ)” అని ఉచ్చరించారు. దానికి ముందు, “చార్ లక్ష (నాలుగు లక్షలు)” అని తడబడ్డారు. అంటే నితీష్ కుమార్ ఎన్నికల్లో “400 ప్లస్ టాలీ”ని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధమవుతోంది.


Also Read: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..

“ముఖ్యమంత్రి నాలుగు లక్షలకు పైగా ఎంపీలతో ప్రధానికి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. అప్పుడు అది చాలా ఎక్కువ అనిపించి.. 4,000 మంది సరిపోతారని ఆయన భావించారు” అని సారికా పాశ్వాన్ హిందీలో ట్వీట్ చేశారు.

Related News

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Air India: బెంగళూరు ఫ్లైట్ హైజాక్‌కు ప్రయత్నం? ఒకరి అరెస్ట్.. ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Modi Retirement: ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

New GST Rates: నేటి నుంచి భారీ ఉపశమనం.. GST 2.Oలో తగ్గిన వస్తువుల ధరల లిస్ట్ ఇదే!

Big Stories

×