E-Paper
Advertisement

Nitish Kumar: ఎన్డీయే 4000 సీట్ల మెజార్టీతో గెలుస్తోంది.. వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..

Nitish Kumar: ఎన్డీయే 4000 సీట్ల మెజార్టీతో గెలుస్తోంది.. వైరల్ అయిన నితీష్ వ్యాఖ్యలు..

Bihar CM Nitish Kumar TrolledBihar CM Nitish Kumar Trolled: బీహార్ సీఎం నితీష్ కుమార్ సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురైయ్యారు. బీహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముందు మాట్లాడిన ఆయన ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 4000 సీట్ల కంటే ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు. దీంతో నితీష్ కుమార్‌ను విపరీతంగా ట్రోల్ చేశారు.

JD(U)కి సారథ్యం వహించి, మూడు నెలల కిందటే BJP నేతృత్వంలోని సంకీర్ణానికి తిరిగి వచ్చిన నితీష్ కుమార్.. నవాడా జిల్లాలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట్లాడారు.

వైరల్‌గా మారిన అతని ప్రసంగంలోని ఒక భాగంలో, నితీష్ కుమార్ ముందుగా “చార్ హజార్ సే భీ జ్యాదా (4,000 కంటే ఎక్కువ)” అని ఉచ్చరించారు. దానికి ముందు, “చార్ లక్ష (నాలుగు లక్షలు)” అని తడబడ్డారు. అంటే నితీష్ కుమార్ ఎన్నికల్లో “400 ప్లస్ టాలీ”ని కోరుకుంటున్నారని స్పష్టంగా అర్ధమవుతోంది.

Also Read: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు..

“ముఖ్యమంత్రి నాలుగు లక్షలకు పైగా ఎంపీలతో ప్రధానికి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. అప్పుడు అది చాలా ఎక్కువ అనిపించి.. 4,000 మంది సరిపోతారని ఆయన భావించారు” అని సారికా పాశ్వాన్ హిందీలో ట్వీట్ చేశారు.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×