E-Paper
Advertisement

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala(Andhra news updates):

rk roja at thirumala
rk roja at thirumala

తిరుమలలో మంత్రి రోజాకు ఊహించని నిరసన ఎదురైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెకు రాజధాని సెగ తగలింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా ముందు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు.

మంత్రి రోజా కూడా జై అమరావతి అంటూ నినదించాలని వారు డిమాండ్ చేశారు. అలా చెప్పడం నచ్చని మంత్రి.. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

.

.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×