BigTV English
Advertisement

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala : తిరుమలలో జై అమరావతి నినాదాలు.. మంత్రి రోజాకు నిరసన సెగ..

RK Roja At Tirumala(Andhra news updates):


rk roja at thirumala
rk roja at thirumala

తిరుమలలో మంత్రి రోజాకు ఊహించని నిరసన ఎదురైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ఆమెకు రాజధాని సెగ తగలింది. స్వామివారిని దర్శించుకుని ఆలయం వెలుపలకు వచ్చిన రోజా ముందు.. జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు.

మంత్రి రోజా కూడా జై అమరావతి అంటూ నినదించాలని వారు డిమాండ్ చేశారు. అలా చెప్పడం నచ్చని మంత్రి.. శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.


.

.

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×