E-Paper
Advertisement

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!

Sanjeev Kumar : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇన్ ఛార్జుల మార్పు ఆ పార్టీలో అలజడి రేపుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు తమ టిక్కెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడుతున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని సంజీవ్‌కుమార్‌ వెల్లడించారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×