BigTV English
Advertisement

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!

Sanjeev Kumar : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇన్ ఛార్జుల మార్పు ఆ పార్టీలో అలజడి రేపుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు తమ టిక్కెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడుతున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.


‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని సంజీవ్‌కుమార్‌ వెల్లడించారు.


Tags

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×