E-Paper
Advertisement

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!

Sanjeev Kumar : వైసీపీకి కర్నూలు ఎంపీ ఝలక్.. పార్టీకి సంజీవ్ కుమార్ గుడ్ బై!
Advertisement

Sanjeev Kumar : వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇన్ ఛార్జుల మార్పు ఆ పార్టీలో అలజడి రేపుతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు తమ టిక్కెట్ దక్కదని తేలడంతో పార్టీని వీడుతున్నారు. తాజాగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి షాక్ ఇచ్చారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘కర్నూలులో వలసలు, ఆత్మహత్యలు ఆగాలనేది నా లక్ష్యం. కర్నూలు నుంచి బళ్లారి వరకు జాతీయ రహదారి సాధించాలి. నా పరిధిలో ఉన్నంత వరకు నేను చేశా. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నా సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా’ అని సంజీవ్‌కుమార్‌ వెల్లడించారు.

Tags

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×