E-Paper
Advertisement

Mandous Effect : మాండౌస్ ఎఫెక్ట్.. రైతులకు భారీ లాస్..

Mandous Effect : మాండౌస్ ఎఫెక్ట్.. రైతులకు భారీ లాస్..
Advertisement

Mandous Effect : తెలుగు రాష్ట్రాల్లో మాండూస్‌ తుఫాన్ ప్రభావం తగ్గినా… రైతులకు మాత్రం తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి అందిన పంటలు వర్షార్పణం అయ్యాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రనష్టాలు చవిచూశారు. తోపుడుబండ్లపై చిరువ్యాపారాలు చేసుకునే వారంతా… వ్యాపారం లేక ఇక్కట్లు పడుతున్నారు.

నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాలలో… అధిక సంఖ్యలో శనగపంట దెబ్బతినగా….పెద్దఎత్తున పచ్చిమిర్చి…వర్షార్పమైంది. పత్తి , అరటి, పొగాకు, వరి పంటలు వేసి చాలా నష్టపోయాయమని రైతులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాలలో చెరకు, టమాట పంటలు కూడా రైతులు నష్టపోయారు. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం ఐకేపీ కేంద్రంలో వరిధాన్యం తడిసింది. అమ్ముకునే సమయంలో సంభవించిన విపత్కర పరిస్థితి పట్ల అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×