BigTV English

AP Cabinet : ఉచితంగా 5 లక్షల ట్యాబ్స్, రూ.2750కు పెన్షన్ పెంపు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

AP Cabinet : ఉచితంగా 5 లక్షల ట్యాబ్స్, రూ.2750కు పెన్షన్ పెంపు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..

AP Cabinet : ఏపీ క్యాబినెట్ ఈ రోజు కీలక నిర్ణయాలు తీసుకొంది. పెన్షన్, విద్యార్ధులకు ట్యాబ్స్, భూముల రీసర్వే, తితిదేలో ఛీఫ్ పీఆర్వో పోస్ట్, తదితర అంశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 21న రాష్ట్రత్యవాప్తంగా 8వ తరగతి విద్యార్ధులకు 5 లక్షల ట్యాబ్స్‌ను పంపిణీ చేయాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.


మరోవైపు ఇప్పుడిచ్చే పెన్షన్‌ను రూ.2500 నుంచి రూ.2750కి పెంచాలని కూడా క్యాబినెట్ తీర్మాణం చేసింది. జనవరి 1 నుంచి ఈ పెన్షన్ అందేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది. తాజా నిర్ణయం వల్ల 62.31 లక్షల మంది పెన్షనర్లకు లబ్ది చేకూరనుంది. అన్ని ప్రభుత్వం స్కూల్స్‌లో వర్చువల్ లర్నింగ్, స్కూళ్లలో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేయించేలా క్యాబినెట్ నిర్ణయం తీసుకొంది.

కొత్తగా ఏర్పాటైన జిల్లాలో వైసీపీ పార్టీ కార్యాలయాల కోసం స్థల కేటాయింపుల పైనా నిర్ణయం తీసుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం జిందాల్ స్టీల్ ప్లాంట్‌తో ఒప్పందం చేసుకునే నిర్ణయంపై కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ జ్యుడిషియల్ అకాడమీలో 55 పోస్టులను భర్తీ చేయడానికి కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.


Tags

Related News

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

AP Heavy Rains: ఏపీకి అల్పపీడనం ముప్పు.. భారీ వర్షాలు పడే అవకాశం, రెడీగా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

Big Stories

×