E-Paper
Advertisement

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన ఏఐ జెనెరేటెడ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

గురువారం తెల్లవారుజామున సుమారు 6:00 నుండి 6:30 గంటల సమయంలో, నిర్మల్ నుండి నెల్లూరు జిల్లా ఉదయగిరి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్‌ను ఈ బస్సు అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం మొత్తం విస్తరించాయి.

ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి.మంటల ధాటికి సుమారు 20 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో చిన్నపిల్లలు ఉండటం మరింత కలచివేసే అంశం.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×