E-Paper
Advertisement

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో

Markapuram Bus Accident: మార్కాపురం బస్సు ప్రమాదం.. ఏఐ వీడియో
Advertisement

Markapuram Bus Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన ఏఐ జెనెరేటెడ్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

గురువారం తెల్లవారుజామున సుమారు 6:00 నుండి 6:30 గంటల సమయంలో, నిర్మల్ నుండి నెల్లూరు జిల్లా ఉదయగిరి వైపు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు రాయవరం గ్రామ సమీపంలోని పలకల క్వారీల వద్దకు చేరుకుంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఒక టిప్పర్‌ను ఈ బస్సు అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బస్సులో మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం మొత్తం విస్తరించాయి.

Advertisement

ప్రమాదం జరిగిన సమయం తెల్లవారుజాము కావడంతో ప్రయాణికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు బస్సును చుట్టుముట్టాయి.మంటల ధాటికి సుమారు 20 మంది ప్రయాణికులు బస్సులోనే సజీవ దహనమయ్యారు. మృతుల్లో చిన్నపిల్లలు ఉండటం మరింత కలచివేసే అంశం.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×