BigTV English
Advertisement

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..

Markapuram : ఫోన్ మాట్లాడుతూ బైక్ డ్రైవింగ్..! తండ్రీకొడుకులు మృతి..
Local news andhra Pradesh

Markapuram news today(Local news andhra Pradesh):

బోలేరో వావానం , బైక్ ఢీ కొనడంతో తండ్రి, కుమారుడు అక్కడక్కడే మృతిచెందారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని.. మృతదేహాలను మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు.


మృతులు కురిచేడు మండలం నాయుడు పల్లి పంచాయతీ సంఘం గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. స్వగ్రామం నుండి మార్కాపురం వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు.


Tags

Related News

Ram Mohan Naidu: ఏపీలో విద్యారంగం కొత్త శిఖరాలకు.. 52 మంది ప్రభుత్వ విద్యార్థులు దిల్లీ సైన్స్ టూర్: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Visakhapatnam Drugs Case: కొండా రెడ్డి అరెస్ట్ పెద్ద కుట్ర..! పొలిటికల్ టర్న్ తీసుకున్న విశాఖ డ్రగ్స్ కేసు

Jagan Youth Politics: స్టూడెంట్ వింగ్, యూత్ వింగ్.. జగన్ యూత్ పాలిటిక్స్

CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబును కలవనున్న శ్రీచరణి

AP Liquor: నకిలీ మద్యం కేసులో 11 మంది నిందితుల రిమాండ్ పొడిగింపు..

Nara Lokesh: ప్రజాదర్బార్‌ జరగాల్సిందే! మంత్రులపై లోకేష్ అసహనం

Gudivada Amarnath: కక్ష సాధింపు కూటమి ప్రభుత్వానికి అలవాటు.. వైసీపీ నేతలే లక్ష్యంగా అరెస్టులు: గుడివాడ అమర్నాథ్

Duvvada Srinivas: కాశీబుగ్గ తొక్కిసలాట బాధితులకు నగదు సాయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, మాధురి

Big Stories

×