BigTV English
Advertisement

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ

IPS Transfers In AP: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బదిలీల పర్వం కొనసాగుతుంది. బుధవారం ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది.


ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిలను జీఏడీలకు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్‌ను నియమించింది. ఫైర్ సేఫ్టీ డీజీగా శంకబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.

 

Related News

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

Big Stories

×