BigTV English

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ

IPS Transfers: ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు.. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ

IPS Transfers In AP: ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బదిలీల పర్వం కొనసాగుతుంది. బుధవారం ఐఏఎస్‌లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఐపీఎస్‌లను ట్రాన్స్‌ఫర్ చేసింది.


ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్‌గా మాజీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. సునీల్ కుమార్, రిషాంత్ రెడ్డిలను జీఏడీలకు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా అతుల్ సింగ్‌ను నియమించింది. ఫైర్ సేఫ్టీ డీజీగా శంకబ్రత బాగ్చీకి అదనపు బాధ్యతలు అప్పగించింది.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×