E-Paper
Advertisement

Nara Bhuvaneshwari : ‘నిజం గెలవాలి’.. నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర జిల్లాల టూర్..

Nara Bhuvaneshwari : ‘నిజం గెలవాలి’.. నారా భువనేశ్వరి ఉత్తరాంధ్ర జిల్లాల టూర్..

Nara Bhuvaneshwari : టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమం మళ్లీ చేపట్టబోతున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. వారానికి మూడు రోజులపాటు నిజం గెలవాలి కార్యక్రమం చేపడతారు. జనవరి 3న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన ప్రారంభిస్తారు.

జనవరి 3న విజయనగరం, జనవరి 4న శ్రీకాకుళం, జనవరి 5న విశాఖపట్నం జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటిస్తారు. ఇప్పటికే చాలా మంది బాధితుల కుటుంబాలను పరామర్శించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేశారంటూ అప్పుడు ‘నిజం గెలవాలి’ యాత్రను భువనేశ్వరి చేపట్టారు. చంద్రబాబు విడుదలతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు . ఇప్పుడు మరోసారి బాధితుల వద్దకు వెళుతున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×