BigTV English

Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం.. ఇల్లుపై దాడి..

Elephant Attack : చిత్తూరు జిల్లాలో ఏనుగుల విధ్వంసం.. ఇల్లుపై దాడి..

Elephant Attack : చిత్తూరు జిల్లా గంగవరం మండలం, కొత్తపల్లి పంచాయతీ కేసీపెంట గ్రామంలో ఏనుగుల గుంపు దడ పుట్టిస్తోంది. రైతు రఘునాథ్ ఇంటిపై ఏనుగులు దాడి చేశాయి. అతని ఇంట్లో ఉన్న టీవీ, మంచం, ఇతర వస్తువులను చ ధ్వంసం చేశాయి. పక్కనే ఉన్న గడ్డివామును ఏనుగులు తోసివేయగా దాని కింద ఉన్న పాడి ఆవు నడుము విరిగి తీవ్రంగా గాయపడింది.


ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని బాధితులు ఆరోపించారు. “లక్షల అప్పు చేసి పంటలు వేసుకున్నాం. గజరాజులు ధ్వంసం చేయడమే కాక తమ ఇళ్లపైన కూడా దాడి చేసి తీవ్ర నష్టం కలిగించాయి” అని ఆవేదం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.


Tags

Related News

Power Bills: గుడ్ న్యూస్ చెప్పిన సీఎం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు

Kadapa District: తాళి కట్టగానే వరుడికి మూడు కొరడా దెబ్బలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

Tirupati Ragging: తిరుపతి ర్యాగింగ్ ఘటనపై మంత్రి లోకేశ్ సీరియస్.. దర్యాప్తునకు ఆదేశం

Uppada Fishermen Issue: ఉప్పాడ మత్స్యకారుల సమస్యపై డిప్యూటీ సీఎం రంగంలోకి.. ఏం చేశారంటే?

Home Minister Anitha: అనకాపల్లిలో ఉద్రిక్తత.. అనిత కాన్వాయ్ పైకి.. దూసుకెళ్లిన మత్స్యకారులు

AP CM Chandrababu: అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన.. సీఎం చంద్రబాబు

Indrakeeladri Rush: కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి.. తిరుమల తరహాలో ఏర్పాట్లు.. నది స్నానాలపై నిషేధం

Mithun Reddy: బిగ్ రిలీఫ్.. లిక్కర్ కేసులో మిథున్ రెడ్డికి బెయిల్

Big Stories

×