E-Paper
Advertisement

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు

Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత.. నారా లోకేష్‌ను అడ్డుకున్న పోలీసులు
Advertisement

Nara Lokesh: టీడీపీ నేత నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రం 14వ రోజు కొనసాగుతోంది. పెద్ద ఎత్తున అభిమానులు యాత్రలో పాల్గొని లోకేష్‌కు మద్ధతు పలుకుతున్నారు. పాదయాత్ర చిత్తూరు జిల్లా గంగాధర మండలం సంసిరెడ్డిపల్లికి రాగానే గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈక్రమంలో పోలీసులు నారా లోకేష్‌‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. లోకేష్ స్టూలుపై నిల్చొని ప్రజలనుద్దేశించి మాట్లాడుతుండగా అడ్డుకొని స్టూల్‌ను లాక్కునే ప్రయత్నం చేశారు. ఈక్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

పోలీసులపై తీరుపై నారాలోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూలుపై నిల్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని చూపిస్తూ.. కొందరు పోలీసుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తోందని మండిపడ్డారు. తమది అంబేద్కర్ రాజ్యాంగమని.. తమని అడ్డుకొమ్మంటున్న కొందరి సొంత రాజ్యాంగంతో పనిలేదని అన్నారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×