E-Paper
Advertisement

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?
Advertisement

AP Ministers: ఏపీ మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు కృష్ణబాబు, కన్నబాబు దక్షిణ కొరియాలో పర్యటించారు. దక్షిణ కొరియా రాజధాని సీయోల్ నగరం మధ్యలో ప్రవహించే “హన్” నది, పరిసర ప్రాంతాలను మంత్రుల బృందం పరిశీలించింది.

పర్యాటకులను ఆకర్షిస్తున్న హన్ నది

దక్షిణ కొరియా రాజధాని సియోల్ అభివృద్ధిలో కీలకంగా మారి, నగరవాసులకు ఆహ్లాదకర వాతావరణ అందిస్తూ, పర్యాటకులను ఆకర్షించడంలో హన్ నది ప్రత్యేకతగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో సైతం ఇటువంటి ఆహ్లాదకర వాతావరణం కల్పించే కోణంలో హన్ నది తీర ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు పరిశీలించారు. హన్ నది పరివాహక ప్రాంతంలో అనేక పార్కులు, వంతెనలు, సైకిల్ మార్గాలు వంటి అభివృద్ధి నిర్మాణాలతో పాటు ఆధునిక రాజధానులకు సరికొత్త రూపంగా దక్షిణ కొరియా రాజధాని సియోల్ నిలుస్తుంది.

కృష్ణా నది తీరంలో

Advertisement

కృష్ణానది తీరంలో అమరావతి రాజధాని నిర్మిస్తున్న క్రమంలో హన్ నది.. తరహాలో ఆధునిక రాజధాని నిర్మాణాన్ని కృష్ణా తీరంలో అభివృద్ధి చేసే అవకాశాలపై మంత్రులు చర్చించారు. ఆధునిక నగర వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, నగర పౌరులకు సరికొత్త అనుభూతులను కల్పిస్తూ, వినోదం, పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా హన్ నదీ తీర ప్రాంతం అభివృద్ధి చెందింది.

Also Read: GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

Advertisement

రాష్ట్రంలో సైతం నది తీర ప్రాంతాల్లో ఆహ్లాదకర, పర్యాటకులను ఆకర్షించే వాతావరణం కల్పించడం ద్వారా టూరిజం రంగ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉందని మంత్రులు అభిప్రాయపడ్డారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×