BigTV English

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

Nellore : నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం..

Nellore : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి మండలం సన్నబట్టి దగ్గర ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది . దీంతో ఇద్దరు అయ్యప్ప భక్తులు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కోవూరు మండలం పడుగుపాడు సంఘంలో అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారందర్నీ కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 18 మంది ఉన్నారు.


Related News

Ntr Vidya Lakshmi Scheme 2025: ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు.. ఒక్కొక్కరికి లక్ష

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Big Stories

×