E-Paper
Advertisement

Pawan Kalyan: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం

Pawan Kalyan: పోలవరం నిర్వాసితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం

Pawan Kalyan: ఏపీ సీఎం జగన్‌‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. పోలవరం ప్రాజెక్టుపై జగన్ కథలు చెబుతున్నారని ఆరోపించారు. పోలవరం నియోజకవర్గం కొయ్యల గూడెం వారాహి విజయభేరి సభలో పాల్లొన్న పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పోలవరం నిర్వాసితులకు ఆయన రూ.కోటి విరాళం ప్రకటించారు.

పోలవరం ప్రాంతానికి కరాటం రాంబాబు కుటుంబం ఎంతో మేలు చేసిందని అన్నారు. తాను పార్టీ పెట్టిన నాటి నుంచి తన భుజం తట్టి ఆయన పోత్సహించారని తెలిపారు. సీఎం రాజశేఖర్ రెడ్డి హయాంలో పోలవరం ప్రాజెక్టు కొంత వరకు పూర్తయిందంటే..అందుకు కారణం కరాటం రాంబాబు కుటుంబం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం వారు 110 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారని గుర్తు చేశారు.

Also Read:ముద్రగడ ఛాలెంజ్, పవన్‌ ఓటమి ఖాయం, లేకపోతే

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు 50 శాతం పూర్తయ్యాయని తెలిపారు. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరంపై కథలు చెబుతున్నారని విమర్శించారు. పునరావాస ప్యాకేజీ అమలు చేస్తామని చెప్పి అందరినీ నమ్మించారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు గురించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిని అడిగితే నాకేం తెలుసు అంటారు..అందుకేనా మంత్రి పదవి ఇచ్చింది ? డ్యాన్సులు వేయడానికా..అంటూ ఫైర్ అయ్యారు.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×