BigTV English

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవారి ఆస్తులపై శ్వేతపత్రం విడుదల .. ఆస్తులు ఎంతో తెలుసా?

TIRUMALA: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం విడుదల చేసింది. శ్రీవారికి వివిధ బ్యాంకుల్లో రూ. 15, 938 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని ప్రకటించింది. స్వామివారికి 10,258.37 కేజీల బంగారం ఉందని వెల్లడించింది. 24 జాతీయ బ్యాంకుల్లో నగదు డిపాజిట్‌ చేశామని టీటీడీ వివరించింది. గత మూడేళ్లలో స్వామి వారి ఆదాయం బాగా పెరిగిందని వెల్లడించింది. శ్రీవారి ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వస్తున్న వదంతులను నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ బోర్డు ఆమోదించిన విధివిధానాల ప్రకారమే బ్యాంకుట్లో డిపాజిట్లు చేశామని స్పష్టం చేసింది.


Tags

Related News

Road accident: మద్యం మత్తులో కారు డ్రైవర్.. ఏకంగా ముగ్గురి ప్రాణాలు బలి.. విజయనగరంలో ఘటన!

Hindu temples: గ్రహణంలోనూ తెరిచి ఉన్న ఏకైక ఆలయం.. ఏపీలో ఉందని మీకు తెలుసా!

Tirumala News: నేడు శ్రీవారిని దర్శించిన భక్తులెందరో తెలుసా? రేపటికి టీటీడీ సిద్ధం!

Visakhapatnam fire: పిడుగు పడి పేలిన పెట్రో ట్యాంక్.. విశాఖలో కలకలం!

Rushikonda palace: పవన్‌కు బొత్స సూటి ప్రశ్న.. ఎందుకు చర్యలు తీసుకోలేదు

Tadipatri News: పెద్దారెడ్డికి ఝలక్.. 24 గంటల్లో స్వగ్రామానికి పయనం, ఏం జరుగుతోంది?

Big Stories

×