E-Paper
Advertisement

Andhra News: శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ సర్కార్ అనుమతి

Andhra News: శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ సర్కార్ అనుమతి

Andhra News: కర్నూలు జిల్లాలో ప్రజలను మోసం చేసిన శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శ్రేయ గ్రూప్‌తోపాటు సహనిందితులు హేమంత్ కుమార్ రాయ్, అతని భార్య సంగీతారాయ్ పేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతిచ్చింది కూటమి సర్కారు. ఇందులో భాగంగా జూపాడు బంగ్లా మండలంలోని పారుమంచాలలో సంస్థకు ఉన్న 51.55 ఎకరాల భూమి జప్తు చేసేందుకు సీఐడీకి అనుమతించింది. దీని విలువ 3 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం.

అధిక వడ్డీలు ఇస్తామంటూ పలు రకాల స్కీములను ప్రవేశపెట్టి మొత్తం 8 వేల 128 మంది డిపాజిటర్ల నుంచి 206 కోట్లు కొల్లగొట్టింది శ్రేయ గ్రూప్. కర్నూలు బిర్లా కాంపౌండ్‌లో శ్రేయా ఇన్ఫ్రా మార్కెటింగ్ ప్రెవేట్ లిమిటెడ్ పేరుతో ఆఫీసు ఏర్పాటు చేసి భారీ మోసానికి పాల్పడింది.

ఈ కేసులో ఎ1గా శ్రేయ గ్రూప్, ఎ2గా హేమంత్ కుమార్ రాయ్, ఎ3గా సంగీత రాయ్‌ని చేర్చి దర్యాప్తు చేసింది సీఐడీ. భారీ మోసం జరిగిందని గుర్తించింది. ఈ నేపథ్యంలో శ్రేయ గ్రూప్ ఆస్తుల జప్తునకు అనుమతించింది ఏపీ సర్కారు.

ALSO READ: Karimnagar district: వాటర్ ఫాల్‌ను తలపిస్తున్న హెచ్ఎండబ్ల్యూఎస్ పైప్‌ లైన్.. కరీంనగర్‌ జిల్లాలో ఘటన

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×