E-Paper
Advertisement

నా పేరు వంశీ డొంకాన. నేను బిగ్ టీవీ లైవ్‌లో కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నా. బ్రేకింగ్ న్యూస్, ట్రావెల్, పొలిటికల్ స్పెషల్ స్టోరీస్, క్రైమ్ తదితర కథనాలు అందిస్తున్నాను.

జీహెచ్‌ఎంసీ నాలాల పూడికతీతలో రూ. 20 కోట్ల అక్రమాలు.. విజిలెన్స్ ఎంక్వైరీకి ఆర్డర్!
ఆయుధాల నౌకపై విరుచుకుపడ్డ దొంగలు.. డ్రోన్ దాడితో నలుగురు ఖతం, 22 మంది భారతీయులు బందీ!
బీసీ రిజర్వేషన్లపై మోదీ, అమిత్ షా కుట్ర? వి. హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు!
చంద్రుడి సీక్రెట్ గుహల్లోకి దూకే విచిత్ర రోబో! చైనా వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఏంటి?
జగన్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్.. తాడిపత్రిలో హైడ్రామా!
వెలిగొండ నిర్వాసితులకు రూ.250 కోట్ల చెక్కుల పంపిణీ.. ప్రారంభ తేదీ ప్రకటించిన సీఎం చంద్రబాబు!
జార్ఖండ్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. టర్బైన్ పేలి ముగ్గురు ఇంజనీర్లు మృతి!

జార్ఖండ్ పవర్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. టర్బైన్ పేలి ముగ్గురు ఇంజనీర్లు మృతి!

Turbine Blast: జార్ఖండ్‌లోని రామగఢ్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. హెహల్ ప్రాంతంలో ఉన్న పవర్ ప్లాంట్‌లో టర్బైన్ ఉన్నపళంగా పేలిపోవడంతో ముగ్గురు ఇంజనీర్లు దుర్మరణం పాలయ్యారు. మరో కార్మికుడు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్లాంట్‌లో రోజువారీ పనులు జరుగుతుండగానే ఒక్కసారిగా ఈ దుర్ఘటన జరగడంతో అక్కడ తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అసలేం జరిగింది? హెహల్‌లోని పవర్ ప్లాంట్‌లో శనివారం టర్బైన్ విభాగానికి సంబంధించి పనులు సాగుతున్నాయి. అయితే, సాంకేతిక లోపం వల్ల టర్బైన్ […]

ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. రన్‌వేను తాకిన వెనుక భాగం, 216 మంది సురక్షితం!
సున్నం చెరువు గ్రేట్ మేకోవర్.. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం!
కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కామారెడ్డిలోనే కవిత ఫైనల్ పంచ్!

కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. కామారెడ్డిలోనే కవిత ఫైనల్ పంచ్!

Kavitha Campaign: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ‘తెలంగాణ రక్షణ సేన’ (టీఆర్‌ఎస్) పార్టీతో అడుగుపెట్టిన ఆపార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత రాష్ట్రవ్యాప్తంగా సొంత కేడర్‌ను సమాయత్తం చేసేందుకు సరికొత్త రాజకీయ వ్యూహానికి సమగ్ర కార్యాచరణ రూపొందించారు. “సామాజిక న్యాయ తెలంగాణ” సాధన ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఉమ్మడి జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు పార్టీ వ్యూహరచన చేస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యక్రమాలకు […]

తెలంగాణ విద్యార్థుల కోసం ధర్నా చేసే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి KTR సవాల్!

తెలంగాణ విద్యార్థుల కోసం ధర్నా చేసే ధైర్యం ఉందా? రాహుల్ గాంధీకి KTR సవాల్!

KTR: స్వేచ్ఛ బ్యూరో: విద్యార్థులపై పోలీసుల దమనకాండ ఢిల్లీలో జరిగినా, తెలంగాణలో జరిగినా ఒకే విధంగా ఖండించాల్సిన బాధ్యత రాహుల్ గాంధీపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. రాజ్యాంగ హక్కులు ఢిల్లీలోని విద్యార్థులకేనా? తెలంగాణ విద్యార్థులకు వర్తించవా? అని ప్రశ్నించారు. శుక్రవారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని నిలదీశారు. ఢిల్లీలో విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై సాగిస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా సీఎం జూబ్లీహిల్స్ నివాసం […]

జగిత్యాల కలెక్టరేట్‌లో పొంగులేటి సమీక్ష.. తహసీల్దార్ సస్పెన్షన్, ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు!

జగిత్యాల కలెక్టరేట్‌లో పొంగులేటి సమీక్ష.. తహసీల్దార్ సస్పెన్షన్, ఎమ్మార్వోకు షోకాజ్ నోటీసులు!

Ponguleti Srinivas: జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల పరిస్థితిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలతో సమీక్ష చేపట్టిన మంత్రి, శాఖల వారీగా పలు కీలక నిర్ణయాలు తీసుకుని అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై వేటు, హెచ్చరికలు ప్రజా సమస్యల పట్ల అలసత్వం వహించే అధికారులపై […]

స్థానిక ఎన్నికల్లో భయపడేదే లేదు.. అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం: బొత్స
కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!

కొల్తూరు చెరువులో 15 లక్షల చేపలు మృతి.. ఫార్మా వ్యర్థాలే కారణమని మత్స్యకారుల ఆందోళన!

Fish Deaths: స్వేచ్ఛ: మూడు చింతల పల్లి మున్సిపాలిటీ పరిధిలోని కొల్తూరు పెద్ద చెరువులో భారీగా చేప పిల్లలు మృతి చెందడం కలకలం రేపుతోంది. చెరువుకు సమీపంలోని ఫార్మా పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలు నీటిలో కలవడం వల్లే చేప పిల్లలు మృత్యువాత పడ్డాయని స్థానికులు, మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.చెరువులో సుమారు 15 లక్షల చేప పిల్లలు మృతి చెందినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో చెరువుపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. ఒక్కసారిగా […]

బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే మ్యాచ్.. అసెంబ్లీ తీరుపై వైఎస్ జగన్ సెటైర్లు!

బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే మ్యాచ్.. అసెంబ్లీ తీరుపై వైఎస్ జగన్ సెటైర్లు!

YS Jagan: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. వాటికి సంబంధించిన అనేక ఆధారాలను ప్రజల ముందుంచారు. ఈ మొత్తం వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధ్యతల అప్పగింతలోనే స్కామ్ బీజం డీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఒకే […]

Big Stories

Advertisement
×