E-Paper
Advertisement

Sri Kodanda Rama Swamy Brahmotsavam: పండు వెన్నల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..!

Sri Kodanda Rama Swamy Brahmotsavam: పండు వెన్నల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..!

కల్యాణోత్సవాన్ని నేరుగా చూడలేని వారి కోసం 28 LED స్క్రీన్లను అమర్చారు. గ్యాలరీల్లో ఉండే భక్తుల కోసం 200కి పైగా ఎయిర్ కూలర్లను అమర్చారు. సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందించనున్నారు. సీతారాముల కళ్యాణ వేదికను ఆదివారం సాయంత్రం జేఈవో శ్రీ వీరబ్రహ్మం జిల్లా జేసీ శ్రీ గణేష్ కుమార్ మరియు ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.

Also Read: ఏపీ పదో తరగతి ఫలితాలు నేడే.. మీ ఫోన్ నంబర్ కే రిజల్ట్స్.. ఇలా చేయండి!

ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో అంగరంగ వైభవంగా పున్నమి వెలుగుల్లో వైభవంగా సీతారాముల పెళ్లి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవం సంధర్భంగా ఆ ప్రదేశాలలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×