E-Paper
Advertisement

Sri Kodanda Rama Swamy Brahmotsavam: పండు వెన్నల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..!

Sri Kodanda Rama Swamy Brahmotsavam: పండు వెన్నల్లో నేడు ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..!
Advertisement

కల్యాణోత్సవాన్ని నేరుగా చూడలేని వారి కోసం 28 LED స్క్రీన్లను అమర్చారు. గ్యాలరీల్లో ఉండే భక్తుల కోసం 200కి పైగా ఎయిర్ కూలర్లను అమర్చారు. సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసే ప్రతి భక్తుడికి గ్యాలరీలలోనే తలంబ్రాలు, శ్రీవారి లడ్డూ ప్రసాదాలను అందించనున్నారు. సీతారాముల కళ్యాణ వేదికను ఆదివారం సాయంత్రం జేఈవో శ్రీ వీరబ్రహ్మం జిల్లా జేసీ శ్రీ గణేష్ కుమార్ మరియు ఇతర యంత్రాంగంతో కలిసి పరిశీలించారు.

Advertisement

Also Read: ఏపీ పదో తరగతి ఫలితాలు నేడే.. మీ ఫోన్ నంబర్ కే రిజల్ట్స్.. ఇలా చేయండి!

ఈరోజు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో అంగరంగ వైభవంగా పున్నమి వెలుగుల్లో వైభవంగా సీతారాముల పెళ్లి చేయనున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణోత్సవం సంధర్భంగా ఆ ప్రదేశాలలో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు నిర్వహిస్తున్నారు.

Tags

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×