E-Paper
Advertisement

Amaravathi Mahapadayatra : మహాపాదయాత్రకు విశేష స్పందన..

Amaravathi Mahapadayatra : మహాపాదయాత్రకు విశేష స్పందన..
Advertisement

Amaravathi Mahapadayatra : అమరావతి రైతలు మహాపాదయాత్ర ఇవ్వాల్టితో 36వ రోజులోకి అడుగుపట్టింది. ఈ రోజు కొవ్వూరు నుంచి యాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులు సుమారు 15 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించి ఎక్కువ సంఖ్యలో మోహరించారు. పాదయాత్ర రూట్ మార్చుకోవాలని పోలీసులు జేఏసీ నేతలకు నోటీసులిచ్చేందుకు వెళ్తుండగా.. జేఏసీ నేతలను దాన్ని తిరస్కరించారు.

అమరావతి మహాపాదయాత్రకు ఉభయ గోదావరి జిల్లాల్లోంచి 50వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతామని కొవ్వూరు టీడీపీ ద్విసబ్య కమిటీ సభ్యులు జొన్నటగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణారావు అన్నారు. రైతుల పాదయాత్ర వస్తున్న విశేష స్పందన చూసే వైకాపా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందన్నారు జేఏసీ నేతలు. పాదయాత్రకు రాష్ట్ర కాపు సంఘం నాయకుడు వంగవీటి రాధ కూడా మత్తదు తెలుపనున్నట్లు ప్రకటించారు.

Tags

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×