E-Paper
Advertisement

Amaravathi Mahapadayatra : మహాపాదయాత్రకు విశేష స్పందన..

Amaravathi Mahapadayatra : మహాపాదయాత్రకు విశేష స్పందన..
Advertisement

Amaravathi Mahapadayatra : అమరావతి రైతలు మహాపాదయాత్ర ఇవ్వాల్టితో 36వ రోజులోకి అడుగుపట్టింది. ఈ రోజు కొవ్వూరు నుంచి యాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులు సుమారు 15 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించి ఎక్కువ సంఖ్యలో మోహరించారు. పాదయాత్ర రూట్ మార్చుకోవాలని పోలీసులు జేఏసీ నేతలకు నోటీసులిచ్చేందుకు వెళ్తుండగా.. జేఏసీ నేతలను దాన్ని తిరస్కరించారు.

అమరావతి మహాపాదయాత్రకు ఉభయ గోదావరి జిల్లాల్లోంచి 50వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతామని కొవ్వూరు టీడీపీ ద్విసబ్య కమిటీ సభ్యులు జొన్నటగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణారావు అన్నారు. రైతుల పాదయాత్ర వస్తున్న విశేష స్పందన చూసే వైకాపా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందన్నారు జేఏసీ నేతలు. పాదయాత్రకు రాష్ట్ర కాపు సంఘం నాయకుడు వంగవీటి రాధ కూడా మత్తదు తెలుపనున్నట్లు ప్రకటించారు.

Tags

Related News

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

ఎవరీ పూల సుబ్బయ్య? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?

Big Stories

Advertisement
×