BigTV English

Chandrababu : పవన్‌కు నోటీసులివ్వడం నియంత పాలనను తలపిస్తోంది..

Chandrababu : పవన్‌కు నోటీసులివ్వడం నియంత పాలనను తలపిస్తోంది..

Chandrababu : విశాఖలో జనసేన నేతల అక్రమ అరెస్టులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైకాపా పోలీసులతో రాజ్యమేలుతోందని మండిపడ్డారు. జనసేన తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకొని జనసేన నేతలను బెదిరించి అరెస్టు చేయడం దారుణమన్నారు. పవన్‌కు నోటీసులివ్వడం నియంత పాలనను తలపిస్తోందన్నారు. పవన్ కాళ్యాన్‌కు చంద్రబాబే ఫోన్ చేసి ఈ అంశంపై చర్చించారు.


అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని బాబు డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తివేయాలన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి పురందేశ్వరి కూడా ఈ దాడులను ఖండించారు. పవన్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా జనసేన కార్యకర్తలపై జరిగిన దాడులను ఖండించారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ కూడా ఈ దాడులను ఖండించారు.


Tags

Related News

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Big Stories

×