E-Paper
Advertisement

Chandrababu : పవన్‌కు నోటీసులివ్వడం నియంత పాలనను తలపిస్తోంది..

Chandrababu : పవన్‌కు నోటీసులివ్వడం నియంత పాలనను తలపిస్తోంది..
Advertisement

Chandrababu : విశాఖలో జనసేన నేతల అక్రమ అరెస్టులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. వైకాపా పోలీసులతో రాజ్యమేలుతోందని మండిపడ్డారు. జనసేన తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకొని జనసేన నేతలను బెదిరించి అరెస్టు చేయడం దారుణమన్నారు. పవన్‌కు నోటీసులివ్వడం నియంత పాలనను తలపిస్తోందన్నారు. పవన్ కాళ్యాన్‌కు చంద్రబాబే ఫోన్ చేసి ఈ అంశంపై చర్చించారు.

అరెస్ట్ చేసిన జనసేన నాయకులను వెంటనే విడుదల చేయాలని బాబు డిమాండ్ చేశారు. వారిపై పెట్టిన అక్రమ కేసులను కూడా ఎత్తివేయాలన్నారు. బీజేపీ జాతీయ కార్యదర్శి పురందేశ్వరి కూడా ఈ దాడులను ఖండించారు. పవన్‌తో ఆమె ఫోన్‌లో మాట్లాడారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూడా జనసేన కార్యకర్తలపై జరిగిన దాడులను ఖండించారు. లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌ నారాయణ కూడా ఈ దాడులను ఖండించారు.

Tags

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×