BigTV English

YS Sharmila : మునుగోడు ఉప్పఎన్నికంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..

YS Sharmila : మునుగోడు ఉప్పఎన్నికంటే కేసీఆర్‌కు భయం పట్టుకుంది..

YS Sharmila : తెలంగాణలో వైతెపా అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ప్రజాప్రస్థాన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె పాదయాత్ర నిజామాబాద్‌లో కొనసాగుతుండగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కుమార్తె కవితను లిక్కర్ కుంభకోణం నుంచి కాపాడటానికే సీఎం కేసీఆర్ దిల్లీ వెళ్లారని అన్నారు. సిరిసిల్ల, గజ్వేల్, సిద్ధిపేటను మాత్రమే సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారు. వేరే జిల్లాల ప్రజలు టీఆర్ఎస్‌కు వోటో వేయలేదా అని ప్రశ్నించారు.


మునుగోడు ఎన్నికలతో సీఎం కేసీఆర్‌కు భయం మొదలైందని వైఎస్ శర్మిల వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు తన పాలనపైన నమ్మకం లేదు కాబ్బట్టే మునుగోడు ఎన్నికలకు భయపడుతున్నారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బ్రతికి ఉంగే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు వచ్చేవని అభిప్రాయపడ్డారు. బోధన్ పట్టణంలో పాదయాత్ర జరుగుతుండగా ఆమె ఈ ప్రసంగం చేశారు.


Related News

Mohan Babu University: హైకోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ ఊరట… విద్యా కమిషన్‌కు మొట్టికాయలు

Harish Rao On BC Reservations: కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్ధం: హరీశ్ రావు

OTT Movie : పెళ్ళాం ఉండగా మరో అమ్మాయితో… తండ్రే దగ్గరుండి… గుండెను పిండేసే నిహారిక విషాదాంత కథ

New Traffic Rules: అలా చేశారో లైసెన్స్ గోవిందా.. కొత్త ట్రాఫిక్ రూల్స్ తో జాగ్రత్త సుమా!

OTT Movie : భార్య ఉండగానే మరో అమ్మాయితో… భర్త పై పగతో రగిలిపోయే అమ్మాయిలు… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Bigg Boss Telugu 9: దివ్య వైల్డ్ ఎంట్రీ.. వచ్చిరాగానే లవ్ బర్ట్స్ బండారం బట్టబయలు.. రీతూ పరువు మొత్తం పాయే!

Bigg Boss 9: మాస్క్ మ్యాన్ ఎలాంటి వాడో నిజాలు బయటపెట్టిన భార్య..కొట్టాడు కూడా అంటూ!

Tanushree Dutta: కోట్లు ఇచ్చిన మంచం పై వేరే వ్యక్తితో చెయ్యను..బిగ్ బాస్ కే వార్నింగ్..

Big Stories

×