BigTV English

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..

Srisailam Temple : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కృష్ణా నది వద్ద నదీమ తల్లికి గంగా హారతి ఇవ్వనున్నారు. ప్రదోషకాల సమయంలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. పుష్కరిని వద్ద దశవిధ హారతులు, లక్ష దీపోత్సవం ఉంటాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అర్చలు, ఆలయ అధికారులు తెలిపారు.


Tags

Related News

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Fire Incident: భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో పొగాకు కంపెనీ..

Big Stories

×