BigTV English

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..

Srisailam Temple : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు.. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు..

Srisailam Temple : కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నేడు కార్తీక పౌర్ణమి వేడుకలు జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి ఘడియలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కృష్ణా నది వద్ద నదీమ తల్లికి గంగా హారతి ఇవ్వనున్నారు. ప్రదోషకాల సమయంలో గంగాధర మండపం వద్ద జ్వాలాతోరణం నిర్వహిస్తారు. పుష్కరిని వద్ద దశవిధ హారతులు, లక్ష దీపోత్సవం ఉంటాయి. లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారని అర్చలు, ఆలయ అధికారులు తెలిపారు.


Tags

Related News

Helicopter ambulance: ఏపీలో హెలికాఫ్టర్ అంబులెన్స్ వస్తోంది.. అంతా ఉచితమే.. సర్వీస్ ఎలాగంటే?

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?

AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Fact Check AP: అడ్డంగా ఇరుక్కున్న అంబటి? బిగ్ షాకిచ్చిన fact check!

AP Heavy rain alert: అల్పపీడనం ఆగ్రహం.. మూడు రోజులు భీకర గాలులు, జోరు వర్షాలు.. ఎక్కడంటే?

Big Stories

×