E-Paper
Advertisement

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..
Advertisement

Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధాన ఆలయం సమీపంలోని దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత నెలకొంది. దుకాణదారులు గంగాధర మంటపం వద్ద కూర్చుని ధర్నాకు దిగారు.

ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఖాళీ చేయడానికి సమయం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని అధికారులపై మండిపాటు.

Advertisement

దుకాణాల తొలగింపు కోసం ఇచ్చిన గడువు ముగిసిందని అధికారులు తెలిపారు. జేసీబీతో దుకాణాలు తొలగించారు

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×