BigTV English
Advertisement

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..

Srisailam : శ్రీశైలంలో దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత..

Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధాన ఆలయం సమీపంలోని దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత నెలకొంది. దుకాణదారులు గంగాధర మంటపం వద్ద కూర్చుని ధర్నాకు దిగారు.


ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఖాళీ చేయడానికి సమయం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని అధికారులపై మండిపాటు.

దుకాణాల తొలగింపు కోసం ఇచ్చిన గడువు ముగిసిందని అధికారులు తెలిపారు. జేసీబీతో దుకాణాలు తొలగించారు


Tags

Related News

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Srikakulam News: ఏడు గంటలపాటు సీదిరి అప్పలరాజు విచారణ.. అదే సమాధానం, మరోసారి పిలుపు

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

Big Stories

×