BigTV English
Advertisement

Narendra Modi : సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే మా ఉద్దేశం: మోదీ

Narendra Modi : సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే మా ఉద్దేశం: మోదీ

Narendra Modi : గతంలో సుధీర్ఘ కాలం పాలించిన పార్టీలు… ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రాజకీయాలు చేశాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. తాము పవిత్రమైన ఆలోచన విధానంతో అధికారంలోకి వచ్చామని తెలిపారు.


సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే తమ ఉద్దేశమని చెప్పారు. సరిహద్దులు, విభేదాల్ని తొలగించి, అభివృద్ధి పేరుతో వారధి నిర్మిస్తున్నామని మోదీ అన్నారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లో ప్రధాని మోదీ 2450 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనుల్ని ప్రధాని ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ…. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


Tags

Related News

Obesity Awareness: దేశంలో పెద్ద సమస్య ఊబకాయం.. ఫిట్ ఇండియానే పరిష్కారమా? కేంద్రం ప్లానేంటి?

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Jammu Kashmir Encounter: కశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు టెర్రరిస్టులను లేపేసిన భారత ఆర్మీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Myanmar Cyber Fraud Victims: మయన్మార్ నుంచి స్వదేశానికి 270 మంది భారతీయులు

Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Delhi IGI Airport: దిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో సాంకేతిక సమస్య.. 100కి పైగా విమానాలు ఆలస్యం

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Big Stories

×