BigTV English

Narendra Modi : సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే మా ఉద్దేశం: మోదీ

Narendra Modi : సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే మా ఉద్దేశం: మోదీ

Narendra Modi : గతంలో సుధీర్ఘ కాలం పాలించిన పార్టీలు… ఈశాన్య రాష్ట్రాల్లో విభజన రాజకీయాలు చేశాయని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. తాము పవిత్రమైన ఆలోచన విధానంతో అధికారంలోకి వచ్చామని తెలిపారు.


సమాజంలోని అన్ని వర్గాలు, ప్రాంతాల మధ్య విభజన భావనను రూపమాపడమే తమ ఉద్దేశమని చెప్పారు. సరిహద్దులు, విభేదాల్ని తొలగించి, అభివృద్ధి పేరుతో వారధి నిర్మిస్తున్నామని మోదీ అన్నారు. మేఘాలయలోని షిల్లాంగ్‌లో ప్రధాని మోదీ 2450 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనుల్ని ప్రధాని ప్రారంభించారు.

రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ…. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.


Tags

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×