E-Paper
Advertisement

Tadepalligudem Blast : బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..

Tadepalligudem Blast : బాణాసంచా కర్మాగారంలో పేలుడు.. ఇద్దరు మృతి..
Advertisement

Tadepalligudem Blast : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు జరిగినప్పుడు ఆ ప్రాంతం కొంత కంపించినట్లు అనిపించిందని స్థానికులు చెబుతున్నారు.

సమాచారం అందుకున్న ఫైర్‌సింబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినివారికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతాన్ని డిప్యుటీ సీఎం కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.

Advertisement

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ఎంతవరకైతే అంతవరకు సహాయం అందిస్తామని అన్నారు. ఇలాంటి ఘటను మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. ఇటీవల దీపావలి పండగ సందర్భంగా అధికారులు ఈ కర్మాగారాన్ని పరిశీలించారు

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×