E-Paper
Advertisement

Puttaparthi: టీడీపీ vs వైసీపీ.. పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..

Puttaparthi: టీడీపీ vs వైసీపీ.. పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్..
Advertisement

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్.. టెన్షన్. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ నేతల సవాళ్లతో హీట్ ఎక్కిన రాజకీయాలు. ఇరువర్గాల మధ్య దాడులు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకున్న నేతలు. ఇది పుట్టపర్తిలో ప్రస్తుత పరిస్థితి.

పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధి, అవినీతిపై స్థానికంగా ఉన్న సత్యమ్మతల్లి దేవస్థానం వద్ద చర్చకు రావాలంటూ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి సీనియర్ నేత పల్లె రఘునాథరెడ్డి సవాళ్లు విసురుకున్నారు. ఈక్రమంలో శనివారం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి దేవాలయానికి చేరుకున్నారు. అదే సమయంలో ఆలయం వద్దకు పల్లె రఘునాథరెడ్డి కూడా వచ్చారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

ఒకరి వర్గంపై మరొకరు చెప్పులు విసురుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని అడ్డుకున్నారు. పుట్టపర్తిలో 30 పోలీసు యాక్టు అమలు చేశారు. ఇక పల్లె రఘనాథరెడ్డి కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. రోడ్డుపై భైఠాయించి వైసీపీ దైర్జన్యాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈక్రమంలో పల్లె రఘునాథరెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×