E-Paper
Advertisement

Tiruchanuru Padmavathi Temple : పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ఏర్పాట్లు పూర్తి..

Tiruchanuru Padmavathi Temple : పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి ఏర్పాట్లు పూర్తి..

Tiruchanuru Padmavathi Temple : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత జరిగే చక్రస్నానాన్ని తిరుచానూరులో పంచమి అంటారు. లక్షలాది మంది భక్తులు ఈ తీర్థానికి హాజరవుతారు ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అందుకోసం టీటీడీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం తొలిసారి జర్మన్ షెడ్‌లు ఏర్పాటు చేసింది. పోలీసులు ఇప్పటికే తిరుచానూరును నియంత్రణలోకి తీసుకుని పార్కింగ్ ప్లేస్‌‌లు కేటాయించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ఈవో ధర్మారెడ్డి టీటీడీ అధికారులు పుష్కరిణిని పరిశీలించారు

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×