E-Paper
Advertisement

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?

Tirupati: ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపిన ఘటన తిరుపతిలోని చిగురువాడలో చోటు చేసుకుంది. ఐదు నెలలు క్రితం వెడురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లికి చెందిన 30ఏళ్ల గోవింద్ ని తిరుపతి రూరల్ చిగురువాడకి చెందిన మానసతో వివాహాం జరిగింది.పెళ్లైన నాటి నుంచి మానస వేరుగా కాపురం పెట్టాలని గోవింద్ పై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ఇక చేసేదేమి లేక తిరుపతి రూరల్ లో చిగురువాడలో భార్య మానసతో కలిసి వేరుగా కాపురం ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే కొత్త ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.

పెళ్ళికి ముందే మరొక వ్యక్తి ని ప్రేమించిన మానస.. పెళ్ళి తర్వాత ప్రియుడ్ని పెళ్ళి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. దీంతో ప్రియుడు మానసతో కలిసి గోవిందు నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి గొంతు నులిమి హత్య చేశారు. తన భర్త అప్పుల బాధలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుని మరణించాడని కుటుంబ సభ్యులను, అందరినీ మానస నమ్మించింది.

అంత్యక్రియలు కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా..గోవింద్ మెడపై గాయాలు ఉండటంతో కుటుంబసభ్యలకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు గోవిందుది సాధారణ మరణం కాదని హత్య అని పోలీసులు నిర్ధారించారు.

Tags

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×