BigTV English
Advertisement

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?

Tirupati: భర్తను హత్య చేసిన భార్య.. ఆత్మహత్యగా చిత్రీకరణ.. ఎందుకంటే..?

Tirupati: ప్రియుడితో కలిసి భర్తను గొంతు నులిమి చంపిన ఘటన తిరుపతిలోని చిగురువాడలో చోటు చేసుకుంది. ఐదు నెలలు క్రితం వెడురుకుప్పం మండలం తిప్పినాయుడు పల్లికి చెందిన 30ఏళ్ల గోవింద్ ని తిరుపతి రూరల్ చిగురువాడకి చెందిన మానసతో వివాహాం జరిగింది.పెళ్లైన నాటి నుంచి మానస వేరుగా కాపురం పెట్టాలని గోవింద్ పై అనేకసార్లు ఒత్తిడి తీసుకువచ్చింది. ఇక చేసేదేమి లేక తిరుపతి రూరల్ లో చిగురువాడలో భార్య మానసతో కలిసి వేరుగా కాపురం ఉంటున్నారు. మూడు రోజుల క్రితమే కొత్త ఇంటిని అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు.


పెళ్ళికి ముందే మరొక వ్యక్తి ని ప్రేమించిన మానస.. పెళ్ళి తర్వాత ప్రియుడ్ని పెళ్ళి చేసుకోవాలని తీవ్ర ఒత్తిడికి గురి చేసింది. దీంతో ప్రియుడు మానసతో కలిసి గోవిందు నిద్రిస్తున్న సమయంలో ఇద్దరు కలిసి గొంతు నులిమి హత్య చేశారు. తన భర్త అప్పుల బాధలు తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుని మరణించాడని కుటుంబ సభ్యులను, అందరినీ మానస నమ్మించింది.

అంత్యక్రియలు కోసం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా..గోవింద్ మెడపై గాయాలు ఉండటంతో కుటుంబసభ్యలకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోను పోలీసులు దర్యాప్తు చేపట్టారు. భార్యను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు గోవిందుది సాధారణ మరణం కాదని హత్య అని పోలీసులు నిర్ధారించారు.


Tags

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×