BigTV English
Advertisement

Tragedy in Jangareddygudem : విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

Tragedy in Jangareddygudem : విహారయాత్రలో విషాదం.. ముగ్గురు మృతి

Tragedy in Jangareddygudem : విహారయాత్ర తీరని విషాదాన్ని మిగిల్చింది. వాగులో గల్లంతై ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని అశ్వరావుపేట మండలం ఉట్లపల్లి, జీలుగుమిల్లి మండలం దిబ్బగూడెంకు చెందిన రెండు కుటుంబాల్లోని ఐదుగురు.. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని జల్లేరు వాగు వద్దకు విహారయాత్రకు వచ్చారు.


జల్లేరు వాగుకు వచ్చిన వారిలో ఒక బాలుడు వాగులో స్నానానికి దిగాడు. అతనితో పాటు దిగిన మరో ఇద్దరు ఈత రాకపోవడంతో గల్లంతై మృతి చెందారు. మృతులు రేష్మ (24), మొహిషాద్ (23), హసద్ (14) లుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపి.. ఘటనపై కేసు నమోదు చేశారు. ముగ్గురి మృతదేహాలకు జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం తర్వాత.. కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.


Tags

Related News

Amadalavalasa: ఆముదాలవలస లో వైసీపీ ముక్కలవుతుందా?

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Big Stories

×