BigTV English

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..
AP Incident

AP Incident : వేరుశెనగ విత్తనం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటున్న చిన్నారి.. కిందపడిన వేరుశెనగ విత్తన్నాని నోట్లో పెట్టుకుంది. అదికాస్త గొంతులో ఇరక్కుపోవడంతో.. ఊపిరాడక విలవిలలాడిపోయింది.


చిన్నారి అవస్థను గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.


Related News

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Big Stories

×