BigTV English

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..
AP Incident

AP Incident : వేరుశెనగ విత్తనం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటున్న చిన్నారి.. కిందపడిన వేరుశెనగ విత్తన్నాని నోట్లో పెట్టుకుంది. అదికాస్త గొంతులో ఇరక్కుపోవడంతో.. ఊపిరాడక విలవిలలాడిపోయింది.


చిన్నారి అవస్థను గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.


Related News

AP Ministers: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రులు.. ఎందుకు వెళ్లారంటే?

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

Big Stories

×