E-Paper
Advertisement

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..

AP Incident : ప్రాణం తీసిన పల్లి గింజ.. అయ్యో పాపం..
AP Incident

AP Incident : వేరుశెనగ విత్తనం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటున్న చిన్నారి.. కిందపడిన వేరుశెనగ విత్తన్నాని నోట్లో పెట్టుకుంది. అదికాస్త గొంతులో ఇరక్కుపోవడంతో.. ఊపిరాడక విలవిలలాడిపోయింది.

చిన్నారి అవస్థను గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.

చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×