E-Paper
Advertisement

Viral Video : నెట్టింట వీడియో వైరల్ .. వైసీపీ-జనసేనల మధ్య కామెంట్స్ వార్..ఎవరితను ?

Viral Video : నెట్టింట వీడియో వైరల్ .. వైసీపీ-జనసేనల మధ్య కామెంట్స్ వార్..ఎవరితను ?
Advertisement

Viral Video : ఎలక్షన్లు సమీపిస్తున్నాయంటే చాలు.. ఎక్కడ ఏం జరిగినా.. దానిపై అధికార, ప్రతిపక్షాల పార్టీలకు చెందినవారు విమర్శలు చేసుకోవడం పరిపాటిగా మారింది. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత.. ఈ విమర్శలు హద్దులు దాటుతున్నాయి. నేతల రాజకీయ జీవితాల నుంచి వ్యక్తిగత జీవితాల వరకూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు ఏపీ నేతలు చేసే కామెంట్స్ ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీవాళ్లుకీ మినహాయింపు లేదు. మాకు ఆ మాత్రం సంస్కారం ఉందంటూనే.. తనపై, కుటుంబంపై కామెంట్స్ చేసేవారికి ఒక ప్రతిపక్ష అగ్రనేత అధికార పార్టీ నేతలకు చురకలంటిస్తుంటారు.

అసలు విషయానికొస్తే.. ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ని చూస్తే భవానీ మాల ధరించి.. చేతిలో జనసేన జెండా పట్టుకుని.. కాలినడకన వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడన్న దానిపై సరైన సమాచారం లేదు కానీ.. ఎవరో ఇతడిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఒక యూజర్ “వీడు ఎవడో పిచ్చ నా కొడుకు .రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నాడు” అని క్యాప్షన్ ఇచ్చారు. అంతే.. దీనిని చూసిన జనసేనులు ఊరుకుంటారా ? ఆ యూజర్ కు కౌంటర్ గా వరుస కామెంట్లు చేశారు. “మీకన్నా దారుణంగా అయితే లేడు కదా.. మీకున్న తెలివితేటలు లేక అలా తిరుగుతున్నాడు.” అని ఒకరంటే.. “ప్రపంచంలో చిత్రవిచిత్ర గాళ్లంతా జనసేన నేనా” “అంతో ఇంతో పిచ్చి లేకపోతే ఆ పార్టీ లో వుండరు” “పవన్ కళ్యాణ్ కి రేపటి రోజున వచ్చే పరిస్థితి ఇలాగే ఉంటుంది” అంటూ వరుసగా విమర్శలు చేయడం మొదలు పెట్టారు వైసీపీ సపోర్టర్స్.

Advertisement

పవన్ కల్యాణ్ పేరు మీద నెగిటివ్ కామెంట్ వస్తే జనసేన కార్యకర్తలు ఊరికే ఉంటారా మరి. అంతకు దారుణంగా కామెంట్స్ చేశారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు మీరంతా దేనికి తిరిగారో చెప్పండంటూ.. రెచ్చిపోయారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో మద్యం తాగుతున్నవారు ఇంతకన్నా దారుణంగా రోగాల బారిన పడి చనిపోయారని ధ్వజమెత్తారు. ఇలా చిన్న వీడియో క్లిప్ పై జనసేన – వైసీపీ కార్యకర్తల మధ్య కామెంట్ల యుద్ధమే జరిగింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

https://twitter.com/varra1987/status/1713872967992836287?s=48

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×