BigTV English

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..

Vishakapatnam : విశాఖ రైల్వే స్టేషన్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళనకు దిగారు. కొల్లం ఎక్స్‌ప్రెస్‌లో శబరిమల వెళ్లేందుకు. ఆగస్టులో 40 మంది స్వాములు టికెట్లు బుక్ చేసుకున్నారు. ట్రైన్ బయలుదేరే సమయానికి S7,S8,S9బోగీలు కనబడలేదు. టికెట్లు బుక్ అయినా బోగీలు లేకపోవడంతో అయ్యప్ప స్వాముల ట్రైన్ ఎదురుగా ఆందోళనకు దిగారు.



Related News

Kurnool News: దేవరగట్టు కర్రల సమరంలో నెత్తురోడింది.. ముగ్గురు మృతి, 100 మందికి పైగా

AP GST Collections: ప‌న్నుల రాబ‌డిలో ప‌రుగులు తీస్తున్న ఏపీ.. సెప్టెంబ‌ర్ నెలలో రికార్డు స్థాయిలో జీఎస్టీ వ‌సూళ్లు

AP Heavy Rains: తీవ్ర వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ప్రజలు బయటకు రావొద్దు

Visakha Heavy Rains: వాయుగుండం ఎఫెక్ట్.. విశాఖలో భారీ వర్షాలు, గాలుల బీభత్సం

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

Big Stories

×