BigTV English

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..

Vishakapatnam : విశాఖ రైల్వే స్టేషన్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళనకు దిగారు. కొల్లం ఎక్స్‌ప్రెస్‌లో శబరిమల వెళ్లేందుకు. ఆగస్టులో 40 మంది స్వాములు టికెట్లు బుక్ చేసుకున్నారు. ట్రైన్ బయలుదేరే సమయానికి S7,S8,S9బోగీలు కనబడలేదు. టికెట్లు బుక్ అయినా బోగీలు లేకపోవడంతో అయ్యప్ప స్వాముల ట్రైన్ ఎదురుగా ఆందోళనకు దిగారు.



Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×