E-Paper
Advertisement

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..

Vishakapatnam : ట్రైన్‌కు అడ్డుగా నిలబడి.. అయ్యప్ప స్వాముల ఆందోళన..
Advertisement

Vishakapatnam : విశాఖ రైల్వే స్టేషన్‌లో అయ్యప్ప స్వాముల ఆందోళనకు దిగారు. కొల్లం ఎక్స్‌ప్రెస్‌లో శబరిమల వెళ్లేందుకు. ఆగస్టులో 40 మంది స్వాములు టికెట్లు బుక్ చేసుకున్నారు. ట్రైన్ బయలుదేరే సమయానికి S7,S8,S9బోగీలు కనబడలేదు. టికెట్లు బుక్ అయినా బోగీలు లేకపోవడంతో అయ్యప్ప స్వాముల ట్రైన్ ఎదురుగా ఆందోళనకు దిగారు.

Related News

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

జోగి రమేష్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్.. గవర్నర్‌ను కలిసిన కోడలు మేఘన

Big Stories

Advertisement
×